<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.epaperthrinethratruthline.co.in/administrator/author-1" rel="self" type="application/rss+xml" />
                <generator>Thrinethra Truthline RSS Feed Generator</generator>
                <title>PERIKA ABHILASH - Thrinethra Truthline</title>
                <link>https://www.epaperthrinethratruthline.co.in/author/1/rss</link>
                <description>PERIKA ABHILASH RSS Feed</description>
                
                            <item>
                <title>త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక </title>
                                    <description><![CDATA[<h2><span style="color:rgb(224,62,45);"><strong>కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి</strong></span></h2>
<p><span style="color:rgb(53,152,219);"><strong>సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్‌(ఎస్‌), ఆగస్టు 18, త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి:</strong></span></p>
<p>కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూర్‌(ఎస్‌) మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపుమేరకు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, శెట్టి గూడెం సర్పంచ్‌ రాచకొండ పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-212"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-08/b15e4c89-e484-4961-aa22-f8d9c5bd3dc6.jpeg" alt=""></a><br /><h2><span style="color:rgb(224,62,45);"><strong>కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి</strong></span></h2>
<p><span style="color:rgb(53,152,219);"><strong>సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్‌(ఎస్‌), ఆగస్టు 18, త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి:</strong></span></p>
<p>కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూర్‌(ఎస్‌) మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపుమేరకు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, శెట్టి గూడెం సర్పంచ్‌ రాచకొండ పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-212</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-212</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 17:01:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-08/b15e4c89-e484-4961-aa22-f8d9c5bd3dc6.jpeg"                         length="133941"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక </title>
                                    <description><![CDATA[<h2><span style="color:rgb(224,62,45);"><strong>కంగ్టిలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు</strong></span></h2>
<p><span style="color:rgb(53,152,219);"><strong>ఆగస్టు 18, నారాయణఖేడ్ త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి:</strong></span></p>
<p>నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కంగ్టిలోని లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలు, వీరత్వం, సమాజం కోసం చేసిన సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.</p>
<p>విద్యార్థులు సైతం పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, పోరాట పటిమపై ప్రసంగించి ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-211"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-08/e955b6d1-7aeb-47d3-a7c6-eb60e159b5c8.jpeg" alt=""></a><br /><h2><span style="color:rgb(224,62,45);"><strong>కంగ్టిలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు</strong></span></h2>
<p><span style="color:rgb(53,152,219);"><strong>ఆగస్టు 18, నారాయణఖేడ్ త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి:</strong></span></p>
<p>నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కంగ్టిలోని లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.</p>
<p>ఈ సందర్భంగా సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ధైర్యసాహసాలు, వీరత్వం, సమాజం కోసం చేసిన సేవలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.</p>
<p>విద్యార్థులు సైతం పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, పోరాట పటిమపై ప్రసంగించి ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-211</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-211</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 16:58:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-08/e955b6d1-7aeb-47d3-a7c6-eb60e159b5c8.jpeg"                         length="248487"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక </title>
                                    <description><![CDATA[<h2><span style="color:rgb(224,62,45);"><strong>టీబీ రహిత మానూర్‌ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్‌రే శిబిరం</strong></span></h2>
<p><strong><span style="color:rgb(53,152,219);">45 మందికి ఉచిత పరీక్షలు.. అనుమానితులను గుర్తించి చికిత్సకు చర్యలు</span></strong></p>
<p><strong>నారాయణఖేడ్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి):<span class="Apple-converted-space">  </span></strong></p>
<p>నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని మానూర్‌ మండలాన్ని క్షయవ్యాధి రహిత మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మానూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మానూర్‌ గ్రామంలో ప్రత్యేక ఛాతీ ఎక్స్‌రే పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు.</p>
<p>దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి క్షయవ్యాధి అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న 45 మందికి ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. అనుమానితులను తొలిదశలోనే గుర్తించి, వారికి ఉచిత వైద్యం అందించడంతో పాటు అవసరమైన పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారి డాక్టర్‌ స్టాలిన్‌ తెలిపారు.</p>
<p>రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యాధికారి ప్రజలకు సూచించారు. వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-210"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-08/005f90bf-1712-4c9c-82cf-bd1782f91db0.jpeg" alt=""></a><br /><h2><span style="color:rgb(224,62,45);"><strong>టీబీ రహిత మానూర్‌ లక్ష్యంగా ప్రత్యేక ఎక్స్‌రే శిబిరం</strong></span></h2>
<p><strong><span style="color:rgb(53,152,219);">45 మందికి ఉచిత పరీక్షలు.. అనుమానితులను గుర్తించి చికిత్సకు చర్యలు</span></strong></p>
<p><strong>నారాయణఖేడ్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి):<span class="Apple-converted-space"> </span></strong></p>
<p>నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని మానూర్‌ మండలాన్ని క్షయవ్యాధి రహిత మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మానూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మానూర్‌ గ్రామంలో ప్రత్యేక ఛాతీ ఎక్స్‌రే పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు.</p>
<p>దీర్ఘకాలంగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి క్షయవ్యాధి అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న 45 మందికి ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. అనుమానితులను తొలిదశలోనే గుర్తించి, వారికి ఉచిత వైద్యం అందించడంతో పాటు అవసరమైన పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారి డాక్టర్‌ స్టాలిన్‌ తెలిపారు.</p>
<p>రెండు వారాలకు మించి దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యాధికారి ప్రజలకు సూచించారు. వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని కోరారు.</p>
<p>మానూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో దశలవారీగా ఇలాంటి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరాలను నిర్వహించి, అనుమానితులను గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డాక్టర్‌ స్టాలిన్‌ తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-210</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-210</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 16:53:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-08/005f90bf-1712-4c9c-82cf-bd1782f91db0.jpeg"                         length="165819"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక </title>
                                    <description><![CDATA[<h3><span style="color:rgb(224,62,45);"><strong>ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష</strong></span></h3>
<p><span style="color:rgb(53,152,219);"><strong>తాగునీరు, విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు</strong></span></p>
<p><strong>నారాయణఖేడ్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి):<span class="Apple-converted-space">  </span></strong></p>
<p>నాగల్‌గిద్ద మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై నారాయణఖేడ్‌ శాసనసభ్యులు డాక్టర్‌ పట్లోళ్ల సంజీవరెడ్డి సమీక్ష నిర్వహించారు. నాగల్‌గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు నారాయణఖేడ్‌ ఉప కలెక్టర్‌ ఉమాహారతి హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యుత్‌, తాగునీరు, విద్య, రహదారులు, పారిశుద్ధ్యం, మురుగునీటి కాలువలు, పాఠశాలల్లో మౌలిక వసతులు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.</p>
<p>గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-209"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-08/photo-output.jpeg" alt=""></a><br /><h3><span style="color:rgb(224,62,45);"><strong>ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష</strong></span></h3>
<p><span style="color:rgb(53,152,219);"><strong>తాగునీరు, విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు</strong></span></p>
<p><strong>నారాయణఖేడ్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి):<span class="Apple-converted-space"> </span></strong></p>
<p>నాగల్‌గిద్ద మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై నారాయణఖేడ్‌ శాసనసభ్యులు డాక్టర్‌ పట్లోళ్ల సంజీవరెడ్డి సమీక్ష నిర్వహించారు. నాగల్‌గిద్ద మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు నారాయణఖేడ్‌ ఉప కలెక్టర్‌ ఉమాహారతి హాజరయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యుత్‌, తాగునీరు, విద్య, రహదారులు, పారిశుద్ధ్యం, మురుగునీటి కాలువలు, పాఠశాలల్లో మౌలిక వసతులు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.</p>
<p>గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.</p>
<p>ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్‌ సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి తక్షణ పరిష్కారం చూపాలని సూచించారు.</p>
<p>పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రహదారులు, పారిశుద్ధ్యం, మురుగునీటి కాలువల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.</p>
<p>మండల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పట్లోళ్ల సంజీవరెడ్డి పేర్కొన్నారు.</p>
<p>సమావేశంలో మండల అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-209</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-209</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 16:50:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-08/photo-output.jpeg"                         length="3081745"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక </title>
                                    <description><![CDATA[<h2><span style="color:rgb(224,62,45);"><strong>ఉత్తమ తహసీల్దార్‌గా వీరబాయికి ఘన సన్మానం</strong></span></h2>
<p><strong><span style="color:rgb(53,152,219);">ప్రజాసేవలో ప్రతిభకు జిల్లా స్థాయి గుర్తింపు.. అభినందించిన మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి</span></strong></p>
<p><strong>చౌటుప్పల్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి):<span class="Apple-converted-space">  </span></strong></p>
<p>ప్రజాసేవలో విశేష ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ తహసీల్దార్‌ అవార్డుకు ఎంపికైన చౌటుప్పల్‌ తహసీల్దార్‌ వీరబాయిని చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు.</p>
<p>స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా వీరబాయి ఉత్తమ తహసీల్దార్‌ అవార్డును అందుకున్నారు.</p>
<p>ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, రెవెన్యూ శాఖ పరిధిలోని వివిధ అంశాల్లో సమర్థవంతంగా సేవలందించడం వల్లే వీరబాయికి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని కొనియాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అంకితభావంతో పనిచేస్తున్న ఆమెకు అవార్డు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-208"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-08/c007314a-b786-466f-951b-c1bc63607329.jpeg" alt=""></a><br /><h2><span style="color:rgb(224,62,45);"><strong>ఉత్తమ తహసీల్దార్‌గా వీరబాయికి ఘన సన్మానం</strong></span></h2>
<p><strong><span style="color:rgb(53,152,219);">ప్రజాసేవలో ప్రతిభకు జిల్లా స్థాయి గుర్తింపు.. అభినందించిన మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి</span></strong></p>
<p><strong>చౌటుప్పల్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి):<span class="Apple-converted-space"> </span></strong></p>
<p>ప్రజాసేవలో విశేష ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ తహసీల్దార్‌ అవార్డుకు ఎంపికైన చౌటుప్పల్‌ తహసీల్దార్‌ వీరబాయిని చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు.</p>
<p>స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా వీరబాయి ఉత్తమ తహసీల్దార్‌ అవార్డును అందుకున్నారు.</p>
<p>ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, రెవెన్యూ శాఖ పరిధిలోని వివిధ అంశాల్లో సమర్థవంతంగా సేవలందించడం వల్లే వీరబాయికి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని కొనియాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అంకితభావంతో పనిచేస్తున్న ఆమెకు అవార్డు రావడం అభినందనీయమన్నారు.</p>
<p>ఈ కార్యక్రమంలో రెవెన్యూ పరిశీలకులు బాణాల రాంరెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి, బత్తుల శ్రీహరి, తూర్పుంటి రవి, లచ్చునాయక్‌, తిగుళ్ల బాలరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-208</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-208</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 16:46:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-08/c007314a-b786-466f-951b-c1bc63607329.jpeg"                         length="191574"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>త్రినేత్ర ట్రూత్‌లైన్‌ తెలుగు దినపత్రిక</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(186,55,42);"><strong>రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థినులు</strong></span></p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>జిల్లాస్థాయి ఎంపికల్లో సత్తా.. విద్యార్థినులను అభినందించిన ప్రత్యేక అధికారి కంది భవాని</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);">చౌటుప్పల్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి):</span> జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఈ నెల 16న నిర్వహించిన అథ్లెటిక్స్‌ ఎంపికల్లో చౌటుప్పల్‌ కేజీబీవీ విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రత్యేక అధికారి కంది భవాని మాట్లాడుతూ.. తమ విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ అథ్లెటిక్స్‌ మైదానంలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి దక్షిణ మండల అండర్‌-14, అండర్‌-16, అండర్‌-18, అండర్‌-20 బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీల్లో విద్యార్థినులు పాల్గొననున్నట్లు తెలిపారు.</p>
<p>అండర్‌-18 విభాగంలో పి. అంజలి శ్రీ, ఎం. పూజిత, వి. శ్రావణి, ఎం.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-207"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-08/0d627a00-a5c1-4c31-a723-f3ceb86c0797.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థినులు</strong></span></p>
<p><span style="color:rgb(53,152,219);"><strong>జిల్లాస్థాయి ఎంపికల్లో సత్తా.. విద్యార్థినులను అభినందించిన ప్రత్యేక అధికారి కంది భవాని</strong></span></p>
<p><span style="color:rgb(186,55,42);">చౌటుప్పల్‌, ఆగస్టు 18 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి):</span> జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఈ నెల 16న నిర్వహించిన అథ్లెటిక్స్‌ ఎంపికల్లో చౌటుప్పల్‌ కేజీబీవీ విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.</p>
<p>ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల ప్రత్యేక అధికారి కంది భవాని మాట్లాడుతూ.. తమ విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ అథ్లెటిక్స్‌ మైదానంలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి దక్షిణ మండల అండర్‌-14, అండర్‌-16, అండర్‌-18, అండర్‌-20 బాలబాలికల అథ్లెటిక్స్‌ పోటీల్లో విద్యార్థినులు పాల్గొననున్నట్లు తెలిపారు.</p>
<p>అండర్‌-18 విభాగంలో పి. అంజలి శ్రీ, ఎం. పూజిత, వి. శ్రావణి, ఎం. సిరి, ఆర్‌. రమ్య శ్రీ, ఏ. అక్షయ, బి. అమృత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరంతా ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు.</p>
<p>అండర్‌-14 విభాగంలో బి. మన్విత, కే. అక్షర, ఏ. మోక్ష శ్రీ, ఎస్‌కే. నాస్య ఎంపికయ్యారు. వీరు 8, 9వ తరగతులకు చెందిన విద్యార్థినులు.</p>
<p>రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, చౌటుప్పల్‌ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని కంది భవాని ఆకాంక్షించారు. క్రీడాకారిణులను తీర్చిదిద్దడంలో కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయురాలు అనితను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-207</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/trinetra-truth-line-telugu-daily/article-207</guid>
                <pubDate>Tue, 18 Aug 2026 16:43:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-08/0d627a00-a5c1-4c31-a723-f3ceb86c0797.jpeg"                         length="354694"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలపై కలెక్టరేట్‌ ఎదుట ధర్నా</title>
                                    <description><![CDATA[<p><strong>నల్లగొండ, ఆగస్టు 17 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి)</strong>: నల్లగొండ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.</p>
<p>డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలందరినీ కలెక్టర్‌ను కలిసేందుకు పోలీసులు అనుమతించకుండా, ఒకరిద్దరు మాత్రమే వెళ్లాలని సూచించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.</p>
<p>దీంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వెలుపలే ధర్నాకు దిగారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపి, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/collectorate-on-irregularities-in-distribution-of-double-bedroom-houses/article-194"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-08/8eb569a3-f374-4909-aecf-7fd2cd6765c6.jpeg" alt=""></a><br /><p><strong>నల్లగొండ, ఆగస్టు 17 (త్రినేత్ర ట్రూత్‌లైన్ ప్రతినిధి)</strong>: నల్లగొండ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.</p>
<p>డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలందరినీ కలెక్టర్‌ను కలిసేందుకు పోలీసులు అనుమతించకుండా, ఒకరిద్దరు మాత్రమే వెళ్లాలని సూచించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.</p>
<p>దీంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వెలుపలే ధర్నాకు దిగారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపి, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.</p>
<p>ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్‌, నాయకులు రేగటి మల్లికార్జున్‌రెడ్డి, డివిజన్‌ కార్పొరేటర్‌ దొడ్డి రమేష్‌, మారగోని గణేష్‌, మాజీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/collectorate-on-irregularities-in-distribution-of-double-bedroom-houses/article-194</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/collectorate-on-irregularities-in-distribution-of-double-bedroom-houses/article-194</guid>
                <pubDate>Mon, 17 Aug 2026 13:09:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-08/8eb569a3-f374-4909-aecf-7fd2cd6765c6.jpeg"                         length="1475038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మున్సిపల్‌ చైర్మన్‌ నాగేష్‌కుమార్‌ షేట్కార్‌కు ఘన సన్మానం</title>
                                    <description><![CDATA[<p>నారాయణఖేడ్‌, ఆగస్టు 16 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి): మున్సిపల్‌ చైర్మన్‌ నాగేష్‌కుమార్‌ షేట్కార్‌ జన్మదినం సందర్భంగా బోరంచ గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.</p>
<p>నారాయణఖేడ్‌ మున్సిపల్‌ పరిధిలోని ఎంపీ సురేష్‌కుమార్‌ షేట్కార్‌ స్వగృహంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కే. శ్రీనివాస్‌తో కలిసి బోరంచ గ్రామ సర్పంచ్‌ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్‌ మొల్ల కరీం, వార్డు సభ్యులు, శ్రీ నల్లపచమ్మ దేవస్థానం మాజీ చైర్మన్‌ మల్లయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు నాగేష్‌కుమార్‌ షేట్కార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.</p>
<p>ఈ సందర్భంగా నాగేష్‌కుమార్‌ షేట్కార్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.</p>
<p>అనంతరం నాగేష్‌కుమార్‌ షేట్కార్‌ సన్మానించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>నారాయణఖేడ్‌, ఆగస్టు 16 (త్రినేత్ర ట్రూత్‌లైన్‌ ప్రతినిధి): మున్సిపల్‌ చైర్మన్‌ నాగేష్‌కుమార్‌ షేట్కార్‌ జన్మదినం సందర్భంగా బోరంచ గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు ఆయనను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.</p>
<p>నారాయణఖేడ్‌ మున్సిపల్‌ పరిధిలోని ఎంపీ సురేష్‌కుమార్‌ షేట్కార్‌ స్వగృహంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కే. శ్రీనివాస్‌తో కలిసి బోరంచ గ్రామ సర్పంచ్‌ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్‌ మొల్ల కరీం, వార్డు సభ్యులు, శ్రీ నల్లపచమ్మ దేవస్థానం మాజీ చైర్మన్‌ మల్లయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు నాగేష్‌కుమార్‌ షేట్కార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.</p>
<p>ఈ సందర్భంగా నాగేష్‌కుమార్‌ షేట్కార్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.</p>
<p>అనంతరం నాగేష్‌కుమార్‌ షేట్కార్‌ సన్మానించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/bsnl-nallagonda-division-celebrates-80th-independence-day/article-178</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/bsnl-nallagonda-division-celebrates-80th-independence-day/article-178</guid>
                <pubDate>Sun, 16 Aug 2026 14:57:38 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ ధర్నా సందర్భంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాతంగి అమర్ అరెస్ట్</title>
                                    <description><![CDATA[మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా సందర్భంగా, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాతంగి అమర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫ్లైఓవర్ ప్రారంభానికి మద్దతుగా ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన మాతంగి అమర్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యపై శాంతియుతంగా జరుగుతున్న నిరసనలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వారు విమర్శించారు.

ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని, నిరసన తెలిపిన నాయకులపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/brs-official-representative-mathangi-amar-arrested-during-marrigood-bypass-flyover/article-154"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-07/img-20260719-wa0006.jpg" alt=""></a><br />]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/brs-official-representative-mathangi-amar-arrested-during-marrigood-bypass-flyover/article-154</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/brs-official-representative-mathangi-amar-arrested-during-marrigood-bypass-flyover/article-154</guid>
                <pubDate>Sun, 19 Jul 2026 10:29:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-07/img-20260719-wa0006.jpg"                         length="248839"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్వీసింగ్ పేరుతో వినియోగదారుల నమ్మకానికి గండి..?</title>
                                    <description><![CDATA[నల్లగొండ/హైదరాబాద్, జూలై 10 (త్రినేత్ర ట్రూత్‌లైన్):

వాహనం సర్వీసింగ్ కోసం షోరూంకు అప్పగిస్తే అదే స్థితిలో, నాణ్యతతో తిరిగి అందించాల్సిన బాధ్యత సంస్థపై ఉంటుంది. కానీ హైదరాబాద్ రోడ్, చెర్లపల్లిలోని మారుతి సుజుకి షోరూంలో సర్వీసింగ్ చేయించిన అనంతరం కారు వెనుక సీటు మార్చి, నిర్లక్ష్యంగా అమర్చారని ఓ వినియోగదారు ఆరోపించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, సర్వీసింగ్ అనంతరం వాహనాన్ని పరిశీలించగా వెనుక సీటు సరిగా అమర్చకపోవడం, ఫిట్టింగ్ ప్లేట్లు, బోల్టులు బయటకు కనిపించడం, అసలు అమరికలో మార్పులు కనిపించాయని తెలిపారు. ఈ విషయాన్ని షోరూం సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు.

వినియోగదారుల ప్రశ్నలు ఇవే…

* సర్వీసింగ్‌కు ఇచ్చిన వాహనంలోని భాగాల్లో మార్పులు చేస్తే యజమానికి ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు..?
* సీటు అమరికలో నాణ్యతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు..?
* వాహనాన్ని కస్టమర్‌కు అప్పగించే ముందు తుది నాణ్యత తనిఖీ చేశారా..?
* ప్రయాణికుల భద్రతకు భంగం కలిగితే బాధ్యత ఎవరు వహిస్తారు..?

వాహనాల సర్వీసింగ్‌లో పారదర్శకత, నాణ్యత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని వినియోగదారులు కోరుతున్నారు. సర్వీసింగ్ పేరుతో నిర్లక్ష్యం జరిగితే అది కేవలం అసౌకర్యమే కాకుండా ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే సంబంధిత షోరూం యాజమాన్యం ఈ ఘటనపై వెంటనే స్పందించి వాస్తవాలను వెల్లడించడంతో పాటు ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

గమనిక: ఈ కథనం బాధిత వినియోగదారు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. సంబంధిత మారుతి సుజుకి షోరూం యాజమాన్యం వివరణ వెలువడాల్సి ఉంది.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/telangana/customer-trust-in-the-name-of-servicing/article-152"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-07/whatsapp-image-2026-07-11-at-3.33.04-pm.jpeg" alt=""></a><br />]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.epaperthrinethratruthline.co.in/telangana/customer-trust-in-the-name-of-servicing/article-152</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/telangana/customer-trust-in-the-name-of-servicing/article-152</guid>
                <pubDate>Sat, 11 Jul 2026 14:59:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-07/whatsapp-image-2026-07-11-at-3.33.04-pm.jpeg"                         length="226714"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు బాలల దుర్మరణం</title>
                                    <description><![CDATA[ఖాజీరామారం, జూలై 5 (త్రినేత్ర ట్రూత్‌లైన్):

పాఠశాల ముగిసిన అనంతరం చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన ఖాజీరామారం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలిసిన వివరాల ప్రకారం.. ఖాజీరామారం గ్రామానికి చెందిన మణి భార్గవ్ (13), వినయ్ (10) శనివారం పాఠశాల ముగిసిన అనంతరం చేపలు పట్టాలనే ఉద్దేశంతో గాలాలు తీసుకుని గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒకరు బావిలో జారిపడగా, మరొకరు కాపాడే ప్రయత్నంలో బావిలో పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

బాలురు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారిని వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో బావి వద్ద బాలురకు చెందిన వస్తువులు కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ శంకర్ మరియు స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో గాలింపు నిర్వహించి ఇద్దరు బాలురను బయటకు తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించారు.

అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు తిరిగి శవాలుగా ఇంటికి చేరడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద వాతావరణం నెలకొనగా, చిన్నారుల మృతిపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/6a496e1fb55f3/article-146"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-07/img-20260705-wa0002.jpg" alt=""></a><br />]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/6a496e1fb55f3/article-146</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/6a496e1fb55f3/article-146</guid>
                <pubDate>Sun, 05 Jul 2026 02:14:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-07/img-20260705-wa0002.jpg"                         length="1272204"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వివాహ వేడుకలో వ్యక్తిపై దారుణ దాడి.. హత్యాయత్నం ఆరోపణలు</title>
                                    <description><![CDATA[హుజూర్‌నగర్, జూలై 4 (త్రినేత్ర ట్రూత్‌లైన్):

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై హుజూర్‌నగర్‌లో జరిగిన వివాహ వేడుకలో దారుణ దాడి జరిగినట్లు త్రినేత్ర ట్రూత్‌లైన్‌కు తెలిసింది. పాత కక్షల నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు హత్య చేసే ఉద్దేశంతో దాడికి పాల్పడినట్లు సమాచారం.

తెలిసిన వివరాల ప్రకారం, చౌటపల్లి గ్రామానికి చెందిన కలకుంటి వెంకటేష్‌కు కొంతకాలంగా తన బంధువులైన కలకుంటి వెంకన్న, కలకుంటి నాగరాజు, కలకుంటి నాగయ్యలతో కుల వృత్తికి సంబంధించిన వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై గతంలో కూడా ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో జూలై 3న మధ్యాహ్నం హుజూర్‌నగర్‌లో జరిగిన బంధువుల వివాహ వేడుకలో భోజనం చేస్తున్న సమయంలో వెంకటేష్‌పై ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి దిగినట్లు తెలిసింది. కర్రలతో పాటు వంటల్లో అన్నం కలపడానికి ఉపయోగించే భారీ ఇనుప గంటెతో తలపై బలంగా కొట్టినట్లు సమాచారం. ఈ దాడిలో వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో భారీగా రక్తస్రావం జరిగి ఆస్పత్రికి తరలించగా వైద్యులు 12 కుట్లు వేసినట్లు తెలుస్తోంది.

అంతటితో ఆగకుండా కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో శరీరంపై పలు గాయాలు అయినట్లు సమాచారం. సంఘటన స్థలంలో ఉన్నవారు అడ్డుకోవడంతో మరింత ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటన వెనుక ముందస్తు కక్ష, హత్యాయత్నం కోణంలో విచారణ జరపాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వైద్య పత్రాలు, గాయాల ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.epaperthrinethratruthline.co.in/allegations-of-attempted-murder-and-brutal-attack-on-a-man/article-145"><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/400/2026-07/img_20260704_121220.jpg" alt=""></a><br /><p><img src="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-07/img_20260704_121220.jpg" alt="IMG_20260704_121220" width="1280" height="1280"></img></p>]]></content:encoded>
                
                

                <link>https://www.epaperthrinethratruthline.co.in/allegations-of-attempted-murder-and-brutal-attack-on-a-man/article-145</link>
                <guid>https://www.epaperthrinethratruthline.co.in/allegations-of-attempted-murder-and-brutal-attack-on-a-man/article-145</guid>
                <pubDate>Sat, 04 Jul 2026 12:16:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.epaperthrinethratruthline.co.in/media/2026-07/img_20260704_121220.jpg"                         length="819839"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[PERIKA ABHILASH]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        